గతంలో గౌతమ్ తిన్ననూరి, చరణ్ కాంబోలో సినిమా అనౌన్స్ చేశారు. కానీ అది కుదర్లేదు. దీనితో హడావిడిగా నర్తన్ ని లైన్ లోకి తీసుకువచ్చారు. యువీ క్రియేషన్స్ నిర్మాతలు వంశీ, ప్రమోద్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్రెండ్స్ అనే సంగతి తెలిసిందే. ప్రభాస్ తో వారు చేసిన భారీ బడ్జెట్ చిత్రాలు సాహో, రాధే శ్యామ్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.