ప్రతి ఏడాది మనీష్ మల్హోత్రా బాలీవుడ్ తారలకు ప్రత్యేకంగా గ్రాండ్ పార్టీ ఇస్తారు. బాలీవుడ్ నుండి ప్రముఖ హీరోలు,హీరోయిన్స్ ఈ పార్టీకి హాజరు కావడం ఆనవాయితీగా ఉంది .
undefined
ఈ ఏడాది కూడా మనీష్ పార్టీ ఏర్పాటు చేయగా బాలీవుడ్ నుండి కియారా అద్వానీ, పరిణితీ చోప్రా, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ అటెండ్ కావడం జరిగింది.
undefined
ఇక బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ సైతం ఈ పార్టీలో మెరవడం జరిగింది. పూరి-విజయ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లైగర్ చిత్రానికి సహనిర్మాతగా కరణ్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
undefined
రకుల్ బ్లూ బాడీ కాన్ డ్రెస్ లో సో స్టైలిష్ గా కనిపించారు. ఆమె లుక్ సెక్సీగా ఉంది.
undefined
సారా అవుట్ అండ్ అవుట్ వైట్ ట్రెండీ డిజైనర్ వేర్ లో సెగలు పుట్టించేలా ఉన్నారు.
photo courtesy: viral bhayani
ఇక కియారా వైట్ కోట్ టాప్, గ్రీన్ ప్యాంట్స్ ధరించి కాంట్రాస్ట్ కలర్స్ స్టైల్ లో మెరిసిపోయారు.
photo courtesy: viral bhayani
పరిణితీ చోప్రా సైతం వైట్ టాప్, బ్లాక్ ప్యాంట్స్ ధరించి అల్ట్రా స్టైలిష్ గా కనిపించారు.
photo courtesy: viral bhayani