సల్మాన్ -పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఫర్హాద్ సంజీ దర్శకత్వం వహిస్తున్నారు. సల్మాన్ ఖాన్ తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నారు. వెంకటేష్, జగపతిబాబు, భూమిక చావ్లా కీలకపాత్రలో నటిస్తున్నారు. రామ్ చరణ్ కూడా స్పెషల్ అపియరెన్స్ ఇవ్వబోతున్నారు. ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందు రానంది చిత్రం. పూజ అయితే మహేష్ బాబు సరసన SSMB28లో నటిస్తోంది.