టాలీవుడ్ యంగ్ హీరో గోపీచంద్, రాశీఖన్నా జంటగా.. మారుతీ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా పక్కా కమర్షియల్. సత్య రాజ్, సప్తగిరి, వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్ తదితరులు ముఖ్యమైన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈరోజు రిలీజ్ కాబోతోంది. ఇక ముందుగా యూఎస్ లో ప్రీమియర్ షోస్ పడిపోయాయి.. UV క్రియేషన్స్ & GA2 పిక్చర్స్ బ్యానర్ కలిసి నిర్మించిన ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం.