తారలు దిగివచ్చిన వేళ.. వేడుక అంతా కళ్ల సంబురంగా మారుతుంది. అలాంటి కనువిందు చేసే సందర్భంగా నయనతార, విఘ్నేష్ శివన్ మ్యారేజ్ వేడుకలో జరిగింది. రజనీకాంత్, మణిరత్నం,షారూఖ్ ఖాన్, సూర్య, విజయ్ సేతుపతి, రెహ్మాన్, ఎస్ జే సూర్య, జ్యోతిక, అనిరుథ్ రవిచంద్రన్, అట్లీ వంటి తారలు కదిలి వచ్చారు.