ఇక పరందామయ్య (Parandamaiah).. నీకు దండం పెడతాను ముసలి ప్రాణాలకి అన్యాయం చేయకండి అని అంటాడు. ఆ మాటలకు కరిగిపోయిన ఆశ్రమం మేనేజర్ వాళ్లకి షెల్టర్ ఇవ్వడానికి యాక్సెప్ట్ చేస్తాడు. ఇక పరందామయ్య దంపతులను వెతకడానికి వచ్చిన తులసి, మాధవి (Madhavi) లు వాళ్లు కనిపించకపోవడంతో అలిసిపోయి ఇంటికి వెళతారు.