వీరంతా మరణించినప్పుడు సినీ ప్రముఖులంతా వెళ్లి పార్థివ దేహాలకు నివాళులు అర్పించడం చూశాం. కానీ కింగ్ నాగార్జున మాత్రం ఇటీవల ఏ సెలెబ్రటీ మరణించినప్పుడు కూడా వాళ్ళ ఇంటికి వెళ్లి నివాళి అర్పించిన సందర్భాలు లేవు. చిరంజీవి, వెంకటేష్, బాలయ్య, పవన్, అల్లు అరవింద్ , సురేష్ బాబు ఇలా టాలీవుడ్ బడా సెలెబ్రిటీలు అంతా వెళుతున్నారు.