బెట్టింగ్ యాప్స్ వ్యవహారం టాలీవుడ్ లో పెద్ద సంచలనం సృష్టించింది. రానా, ప్రకాష్ రాజ్, యాంకర్ శ్యామల, రీతూ చౌదరి, విష్ణుప్రియ, టేస్టీ తేజ, విజయ్ దేవరకొండ, సుప్రీతా లాంటి సెలెబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. విష్ణుప్రియ, శ్యామల లాంటి వారు తాము బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసినట్లు అంగీకరించారు.