మాస్ మహారాజా రవితేజ మొదటి సారి టాలీవుడ్ నుంచి పాన్ ఇండియాకు వెళ్ళిన సినిమా టైగర్ నాగేశ్వార రావు. ఈమూవీ ఈరోజు ( అక్టోబర్ 20) ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషల్లో రిలీజ్ అవ్వబోతోంది. ఇక ఈలోపు ప్రీమియర్స్ సందడి చేయగా.. అది చూసిన ఫారెన్ ఆడియన్స్ ఈ సినిమాపై తమ అభిప్రాయాలను ట్వీట్టర్ లో వెల్లడిస్తున్నారు. మరి రవితేజ టైగర్ నాగేశ్వర్ రావుగా అలరించాడా.. చూద్దాం..?