భార్య నమ్రత  బర్త్ డే సెలెబ్రేషన్స్ దుబాయ్ లో గ్రాండ్ గా ప్లాన్ చేసిన మహేష్!

First Published Jan 21, 2021, 7:08 PM IST

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నారు. భార్య నమ్రత శిరోద్కర్ బర్త్ డే నేపథ్యంలో సెలెబ్రేషన్స్ కోసం దుబాయ్ వెళ్లడం జరిగింది. 
 

రేపు నమ్రత తన 49వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. జనవరి 22, 1972న నమ్రత జన్మించారు. ఫ్యామిలీకి ఎంతో విలువ నిచ్చే మహేష్, ఆమె బర్త్ డే సెలబ్రేషన్స్ దుబాయ్ లో గ్రాండ్ గా ప్లాన్ చేశారు.
undefined
పిల్లలు గౌతమ్, సీతారలతో పాటు కొందరు సన్నిహితులతో పాటు మహేష్ దుబాయ్ వెళ్లడం జరిగింది.
undefined
మహేష్ ఫ్యామిలీ దుబాయ్ వెకేషన్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
undefined
అమ్మ బర్త్ డే రేపు గ్రాండ్ గా అందరం కలిసి జరుపుకోబోతున్నాం అని సితార తన ఇంస్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలు పంచుకోవడం జరిగింది.
undefined
నమ్రత అక్క శిల్పా శిరోద్కర్ కూడా దుబాయ్ లోనే ఉంటున్నారు. దీనితో నమ్రత సెలెబ్రేషన్స్ అక్కడ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.
undefined
మరోవైపు మహేష్ లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట షూటింగ్ సైతం దుబాయ్ లో ప్లాన్ చేసినట్లు సమాచారం. అదే కనుక నిజమైతే మహేష్ కి అన్నీ కలిసి వచ్చినట్లు అవుతుంది.
undefined
దర్శకుడు పరుశురామ్ తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మూవీలో మహేష్ గెటప్, క్యారెక్టర్ కొత్తగా ఉంటాయని తెలుస్తుంది.
undefined
కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు . విడుదలైన టైటిల్ ప్రీ లుక్ కి విశేష ఆదరణ దక్కిన నేపథ్యంలో మూవీపై భారీ అంచనాలున్నాయి.
undefined
click me!