ఈ సారి సంక్రాంతిని చాలా స్పెషల్గా జరుపుకున్నారు మెగా ఫ్యామిలీ చిరంజీవి, సురేఖ, అల్లు అరవింద్, ఆయన భార్య, నాగబాబు, ఆయన సతీమణి, చిరంజీవి ఇద్దరు చెళ్లుళ్లు వారి ఫ్యామిలీ, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అలాగే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, నిహారిక, శ్రీజ, సుస్మిత పాల్గొన్నారు.