`కళియుగ పాండవులు` చిత్రంతో తెలుగులోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఖుష్బూ. ఆ తర్వాత `కెప్టెన్ నాగార్జున`, `త్రిమూర్తులు`, `భరతంలో అర్జునుడు`, `కిరాయి దాదా`, `జీవన జ్యోతి`, `గురు శిష్యులు`, `పేకాట పాపారావు`, `స్టాలిన్`, `యమదొంగ`, `అజ్ఞాతవాసి`, `ఆడవాళ్లు మీకు జోహార్లు`, `రామబాణం` వంటి చిత్రాల్లో నటించింది.