Keerthi Suresh : కరోనా నుంచి కోలుకున్న కీర్తి సురేష్.. నెగెటివ్ అనేది ఇప్పుడు పాజిటివ్ గా మారిందంటూ చమత్కారం.

Published : Jan 18, 2022, 12:24 PM IST

ప్రస్తుతం కరోనా థార్డ్ వేవ్ నడుస్తోంది. ఈ థార్ద్ బవేవ్ లో ఎక్కువగా ఫిల్మ్ సెలబ్రిటీలు.. రాజకీయ నాయకులు కరోనా బారిన పడుతున్నారు. రీసెంట గా కరోనా బారిన పడిన హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthi Suresh) తాను కోలుకున్నట్టు ప్రకటించింది.

PREV
16
Keerthi Suresh : కరోనా నుంచి కోలుకున్న కీర్తి సురేష్.. నెగెటివ్ అనేది ఇప్పుడు పాజిటివ్ గా మారిందంటూ చమత్కారం.

థార్డ్  వేవ్ కరోనా ఎవరినీ వదిలిపెట్టడం లేదు. అటు రాజకీయ నాయకులు.. ఇటు ఫిల్మ్ సెలబ్రెటీలు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. రీసెంట్ గా మహేష్ బాబు, రాజేంద్ర ప్రసాద్,తమన్, రాజకీయ నాయకుల్లో చంద్రబాబు, లోకేష్ లాంటి వారిని కూడా థార్డ్ వేవ్ వదిలిపెట్టలేదు. వారం క్రితం కరోనా వచ్చిందని ప్రకటించిన హీరోయిన్ కీర్తి సురేష్(Keerthi Suresh) .. తనకు నెగెటివ్ వచ్చిందంటూ అనౌన్స్ చేసింది.

26

తాను కరోనా నుంచి కోలుకున్నట్టు సోషల్ మీడియాలో అనౌన్స్ చేసింది కీర్తి (Keerthi Suresh) . ఈ సందర్భంగా ఓ చమత్కారం కూడా వదిలింది. ఈరోజుల్లో  నెగెటీవ్ అనేది పాజిటీవ్ పదం అయిపోయింది. తనకు నెగెటీవ్ అని తెలిసిన వెంటనే ఊపిరి పీల్చుకున్నాను అంటూ పోస్ట్ పెట్టింది కీర్తి.

36

అంతే కాదు తాను కోలుకోవాలి అని ప్రార్ధించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపింది కీర్తి సురేష్ (Keerthi Suresh). కరోనా నుంచి కోలుకున్న తరువాత ఓ మూడు ఫోటోస్ కూడా అప్ లోడో చేసింది. ఇంతకు ముందులా ఫేస్ లో గ్లో లేదు. కలర్ తగ్గిపోయి...నీరసంగా కనిపించిన కీర్తి.. ముఖంలో స్మైల్ మాత్రం మిస్ అవ్వలేదు.

46

అందరూ కరోనా పట్ల జాత్రత్తగా ఉండాలని కోరింది కీర్తి సురేష్(Keerthi Suresh). తనతో పాటు కోవిడ్ వచ్చిన వాళ్లు త్వరగా కోలుకోవాలని ప్రార్ధించింది. అంతే కాదు మర్చిపోకుండా అందరూ వాక్సిన్ వేయించుకోవాలి అని కూడా కోరింది. మాస్క్ లేకుండా బయటు రావద్దంటు.. ప్రతీ ఒక్కరిని వేడుకుంది కీర్తి సురేష్.

56

సౌత్ లో టాప్ హీరోయిన్ వెలుగొందుతోంది కీర్తి సురేష్(Keerthi Suresh). విమెన్ సెంట్రిక్ మూవీస్ తో పాటు.. స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) సరసన సర్కారువారి పాట సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది

66

తెలుగు తమిళ భాషల్లో వరుస సినిమాలకు సైన్ చేస్తోంది కీర్తి సురేష్(Keerthi Suresh). మహానటితో ఫేమస్ అయిన ఈ బ్యూటీ.. హీరోయిన్ గానే కాదు. క్యారెక్టర్ వాల్యూ ఉన్న పాత్రలు ఏవైనా చేస్తానంటోంది. రీసెంట్ గా మెగాస్టార్ బోళా శంకర్ లో చిరంజీవికి(Chiranjeevi) చెల్లెలిగా చేస్తోంది. లాస్ట్ ఇయర్ రాఖీరోజు ఈ పాత్రకు సంబంధించిన అప్ డేట్ కూడా ఇచ్చారు మూవీ టీమ్.

click me!

Recommended Stories