ఈ చిత్రంలో రాంచరణ్ దాదాపు 40 నిమిషాల కీలక పాత్రలో నటిస్తున్నారు. రాంచరణ్ కి జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. దేవాలయాల బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కింది. ధర్మస్థలి కథ ఏంటి.. అక్కడ చిరు, చరణ్ ఎం చేయబోతున్నారో తెలుసుకోవాలంటే మరో నాలుగు రోజులు ఆగాల్సిందే.