భారీ స్థాయిలో నిర్మించిన ఈ కొత్త భవంతి కొత్త హంగులతో ఉండటం విశేషం. ఈ గృహ ప్రవేశానికి నటి, జడ్జ్ ఇంద్రజ స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచారు. ఆమెతోపాటు సాయికుమార్, రచ్చ రవి, ధన్రాజ్, యాంకర్ లాస్య, మరో యాంకర్ వింధ్యా మేడపాటి వంటి వారు హాజరై సందడి చేశారు. రచ్చ రచ్చ చేశారు. ఈ సందర్భంగా వీరి దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.