జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబుతో పాటు.. స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు, హైపర్ ఆది, మొగలిరేకులు సాగర్, కమెడియన్ పృథ్వీ, గెటప్ శ్రీను అదే విధంగా డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ స్టార్ క్యాంపెయినర్లుగా వ్యవహరిస్తారని జనసేన పార్టీ ప్రకటించింది.