పెళ్లి కూడా చేసుకుంటారనుకున్న ఈ జంట అనూహ్యంగా విడిపోయారు. వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్ కి విశాల్ నచ్చకపోవడంతో వివాహం ఆగిపోయిందన్న వాదన ఉంది. ఇక నడిగర్ సంఘం ఎన్నికలు కారణంగా విశాల్ తో వరలక్ష్మీ కుటుంబానికి దూరం పెరిగింది. శరత్ కుమార్, రాధిక అనేక ఆరోపణలు చేశారు.