ఇటీవల ఈ చిత్ర ట్రైలర్, ఆడియో లాంచ్ వేడుక చెన్నై లో జరిగింది. ఈ ఈవెంట్ లో దర్శకుడు, హీరో అయిన విక్రమ్ రమేష్ హీరోయిన్ పై పబ్లిక్ గానే సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్ స్వయం సిద్దా బిహేవియర్ ఏమాత్రం బాగాలేదు అంటూ వేదికపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఆమె ఆడియో లాంచ్ కార్యక్రమానికి హాజరు కాలేదు.