`ఆంధ్రుడు`, `రణం`, `లక్ష్యం`, `శౌర్యం`, `లౌక్యం`, `జిల్`, `గౌతమ్ నంద`, `సీటీ మార్` వంటి చిత్రాలతో విజయాలు అందుకుని స్టార్ హీరోగా ఎదిగాడు. ఇటీవల `భీమా` చిత్రంతో మరోసారి ఆకట్టుకున్నారు. ఇప్పుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దీనికి `విశ్వం` పేరుని అనుకుంటున్నారు. సరైన హిట్ కోసంచూస్తున్నారు గోపీచంద్.