‘బద్రి’, ‘జానీ’ చిత్రాలతో రేణు దేశాయి (Renu Desai) హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. అటు తమిళంలో ‘జేమ్స్ పండు’ అనే ఓ చిత్రం చేసింది. మొత్తం మూడు సినిమాల్లో మెరిసి నటనకు గుడ్ బై చెప్పింది. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు తిరిగి వెండితెరపై మెరియబోతోంది. తాజాగా రేణు దేశాయి నటించిన చిత్రం ‘టైగర్ నాగేశ్వర రావు’ (Tiger Nageswara Rao).