ఇందులో చిరంజీవి, బాలయ్య, నాగార్జున గెస్ట్ లుగా మెరిశారు. వీరితోపాటు ఇండస్ట్రీ మొత్తం దిగింది. కృష్ణ, కృష్ణంరాజు, శోభన్బాబు, చంద్రమోహన్, మురళీ మోహన్, పరుచూరి బ్రదర్స్, గొల్లపూడి, పద్మనాభం, విజయశాంతి, రాధ, భాను ప్రియ, రాధికతోపాటు శారద, జయమాలిని, అనురాధ, వై విజయ వంటి వారు గెస్ట్ లుగా మెరిశారు.