రాముడి పాత్రలో ప్రభాస్, జానకీ పాత్రలో క్రితి సనన్ నటిస్తున్న విషయం తెలిసిందే. రావణుడిగా సైఫ్ అలీఖాన్ అలరించనున్నారు. సన్నీ సింగ్, దేవదత్త నాగే, వట్సాల్ శేత్, సోనాల్ చౌహాన్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఓం రౌత్ దర్శకత్వం వహించారు. టీ-సిరీస్ ఫిల్మ్స్, రెట్రోఫిల్స్ బ్యానర్లపై నిర్మాతలు భూషణ్ కుమార్, క్రుషన్ కుమార్, ఓ రౌత్ రూ.500 కోట్ల వరకు వెచ్చించి తెరకెక్కించారు. 2023 జనవరి 13న థియేటర్లలో విడుదల కానుంది.