శ్రీదేవి, బోనీ కపూర్ కలసి తమ కుమార్తెల కోసం బాగానే ఆస్తులు కూడబెట్టారు. ముంబై మాత్రమే కాకుండా వివిధ నగరాల్లో వీరికి ఆస్తులు ఉన్నాయి. వీటిలో కొన్ని ఆస్తులు జాన్వీ, ఖుషి పేరుతో ఉన్నాయి. తాజా సమాచారం మేరకు కపూర్ సిస్టర్స్ ఇద్దరూ ముంబైలో ఉన్న 4 అపార్ట్మెంట్స్ ని అమ్మేసినట్లు తెలుస్తోంది. నాలుగు అపార్ట్మెంట్స్ ని జాన్వీ, ఖుషి దాదాపు 12 కోట్లకు అమ్మేశారట.