దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో సిద్ధార్థ్ మల్హోత్రా స్పందించడం ఆసక్తికరంగా మారింది. సిద్ధార్థ్ మాట్లాడుతూ.. తన పెళ్లికి తనను ఎవరూ పెళ్లికి ఆహ్వానించలేదని, పబ్లిక్ను కూడా ఆహ్వానించలేదని అన్నారు. తన పెళ్లికి రెండు సార్లు ముహూర్తం ఫిక్స్ చేశారని తెలిసిందన్నారు. అయితే, అభిమానులు తన వ్యక్తిగత జీవితంపై కంటే.. చిత్రాలపై దృష్టి సారిస్తే సంతోషంగా ఉంటుందని సూచించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.