బన్నీ భామ అను ఇమ్మాన్యుయెల్‌ క్లీవేజ్‌ అందాలు.. పచ్చని పార్క్ లో హాట్‌ షోతో పిచ్చెక్కిస్తుందిగా!

First Published Aug 10, 2021, 10:11 AM IST

పవన్‌ హీరోయిన్‌ అను ఇమ్మాన్యుయెల్‌ రెగ్యూలర్‌గా కనిపించదు. కనిపిస్తే మాత్రం సోషల్‌ మీడియా షేక్‌ అయిపోవాల్సిందే. అంతగా తన అందాల ఆరబోతతో కనువిందు చేస్తుంది. లేటెస్ట్ గా పంచుకున్న ఫోటో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. 
 

అను ఇమ్మాన్యుయెల్‌ లేటెస్ట్ గా ఓ హాట్‌ క్లీవేజ్‌ పిక్స్ ని సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది. ఇందులో పచ్చని పార్క్ లో పరువాల విందు వడ్డించేసింది. ఎద అందాలను చూపిస్తూ కుర్రాళ్లకి కైపెక్కిస్తుంది. 

ఈ లేటెస్ట్ పిక్‌ ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుందంటే అతిశయోక్తి కాదు. పంచుకున్నది ఒక్కటే పిక్ అయినా దాని ఎఫెక్ట్ కి మాత్రం ఆటమ్‌ బాంబ్‌లా ఉంది. అందుకే నెట్టింట్ల వైరల్‌గా మారింది. 

అను ఇమ్మాన్యుయెల్‌ `మజ్ను` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ అమ్మడు తొలి సినిమాలోనే క్యూట్‌ అందాలతో మెస్మరైజ్‌ చేసింది. నాని సరసన తెరపై ఆడియెన్స్ ని కనువిందు చేసింది. 

ఆ తర్వాత ఈ అమ్మడికి విజయాలు దోబూచులాడాయి. గోపీచంద్‌తో `ఆక్సిజన్‌`, నాగచైతన్యతో `శైలజారెడ్డి అల్లుడు`, అల్లు అర్జున్‌తో `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా`, పవన్‌తో `అజ్ఞాతవాసి` చిత్రాలు చేసింది. ఈ సినిమాలన్నీ పరాజయం చెందాయి. 
 

ఆ తర్వాత కెరీర్‌ పరంగా స్ట్రగుల్‌ స్టార్‌ అయ్యింది. హీరోయిన్‌గా డూ ఆర్‌ డై అనే సమస్య తలెత్తింది. ఈ క్రమంలో ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్ట్ ల్లో భాగమైందీ అను. 

ప్రస్తుతం `ఆర్‌ఎక్స్ 100` డైరెక్టర్‌ అజయ్‌ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న `మహాసముద్రం` చిత్రంలో శర్వానంద్‌, సిద్ధార్థ్‌ హీరోలుగా నటిస్తున్నారు. ఇందులో ఓ హీరోయిన్‌ అను ఇమ్మాన్యుయెల్‌ నటిస్తుంది. 
 

దీంతోపాటు అల్లు శిరీష్‌తో `ప్రేమ కాదంట` చిత్రంలో నటిస్తుంది. ఇంటెన్స్ రొమాంటిక్‌ లవ్‌ స్టోరీతో రూపొందుతున్న ఈ చిత్రంలో అను గ్లామర్‌ పరంగానూ రెచ్చిపోయిందని టాక్‌. 

ఈ రెండు సినిమాలు ఇప్పుడు అను కెరీర్‌ని డిసైడ్‌ చేయబోతున్నాయి. సక్సెస్‌ అయితే నెక్ట్స్ లెవల్‌ హీరోయిన్‌గా మారిపోతుంది. ఫ్లాప్‌ అయితే మళ్లీ స్ట్రగుల్‌ తప్పదని చెప్పొచ్చు. 

click me!