ఇదిలా ఉంటే.. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరనన ‘పుష్ఫ : ది రైజ్’ చిత్రంలో రష్మిక మందన్న ‘శ్రీవల్లి’ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంతోనే రష్మిక పాపులారిటీ బాలీవుడ్ వరకు పాకింది. ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలతో పాటు పుష్ప : ది రూల్ (Pushpa The Rule)లోనూ నటిస్తోంది. అలాగే ‘సీతారామం’, తమిళంలో ‘వారసుడు’, హిందీలో ‘మిషన్ మజ్ను’, ‘గుడ్ బై’, ‘యానిమల్’ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.