యాంకర్ రష్మి.. జబర్దస్త్ షోకి యాంకరింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. బుల్లెట్ భాస్కర్, జబర్దస్త్ వర్ష కలిసి కొత్తగా పెళ్లి చేసుకున్నారట. తమ పెళ్లికి జడ్జ్ లు ఖుష్బూ, శివాజీ వచ్చారు, కానీ రష్మి ఎందుకు రాలేదని ప్రశ్నించారు వర్ష.
దీనికి భాస్కర్ రియాక్ట్ అవుతూ, మార్చి 1న మన పెళ్లి ఆ రోజు పెన్షన్ వచ్చే రోజు, కాబట్టి అవి తీసుకోవడానికి వెళ్లి ఉంటుంది అని తెలిపారు. దెబ్బకి రష్మి మొహం మాడిపోయింది. ఆ తర్వాత ఆమె కూడా మీరు పెన్షన్ మిస్ అయ్యారా అంటూ పంచ్ వేసింది.