కేబుల్ టీవీ వచ్చాక యాంకర్స్ కి డిమాండ్ పెరిగింది. బుల్లితెర అవకాశాలు మెరుగయ్యాయి. ఝాన్సీ, సుమ, ఉదయభాను వంటి యాంకర్స్ సత్తా చాటారు. వీరిని మొదటి తరం స్టార్ యాంకర్స్ అనుకోవచ్చు. ఝాన్సీ టాక్ ఆఫ్ ది టౌన్ షోతో పాపులారిటీ తెచ్చుకున్నారు. సుదీర్ఘ కాలం పరిశ్రమలో కొనసాగుతున్న ఝాన్సీ తాజా ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.