‘రంగస్థలం’, ‘క్షణం’, ‘పుష్ప : ది రైజ్’ వంటి చిత్రాలు అనసూయను వెండితెరపై నటిగా నిలబెట్టాయి. ఈ క్రమంలో బుల్లితెరకు గుడ్ బై చెప్పిన స్టార్ యాంకర్ గా నటిగా ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. దీంతో బుల్లితెరపై తన ఫ్యాన్స్ ను మునుపటిలా అలరించే ఛాన్స్ లేకుండా పోయింది.