బాలీవుడ్ హాట్ భామ, స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచమే. విక్టరీ వెంకటేశ్ సరసన ‘మల్లీశ్వరీ’, బాలయ్య సరసన ‘అల్లరి పిడుగు’ చిత్రాలతో అలరించింది. తన అందం, నటనతో కట్టిపడేసింది. ప్రస్తుతం బాలీవుడ్ కే పరిమితమైంది. వరుస చిత్రాలతో అలరిస్తోంది.