ఈ హీరోయిన్లంతా ఏమయ్యారు.. సడెన్ గా మాయమైన టాలీవుడ్ హీరోయిన్లు

First Published Apr 12, 2020, 11:59 AM IST

ఒకప్పుడు వెండితెరపై ఓ వెలుగు వెలిగిన ఈ హీరోయిన్లంతా సడెన్ గా మాయమైనట్లు కనిపించకుండా పోయారు. 

గజాల :స్టూడెంట్ నెం 1, అల్లరి రాముడు లాంటి చిత్రాల్లో నటించిన గజాల కుర్రకారులో మంచి క్రేజ్ తెచ్చుకుంది. 2000 తర్వాత టాలీవుడ్ లో పాపులర్ అయిన హీరోయిన్లలో గజాల కూడా ఒకరు. ప్రస్తుతం గజాల వెండి తెరకు పూర్తిగా దూరమైపోయింది.
undefined
రక్షిత :ఇడియట్, నిజం, శివమణి చిత్రాల్లో నటించిన రక్షిత అప్పట్లో హాట్ బ్యూటీ. పెళ్లయ్యాక రక్షిత అభిమానుల నుంచి దూరంగా ఉంటున్నారు.
undefined
రంభ : 90 దశకంలో ఒక ఊపు ఊపిన రంభ ఆ తర్వాత కూడా దేశముదురు, యమదొంగ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. ప్రస్తుతం రంభ కూడా వెండితెరకు దూరంగా ఉంటోంది.
undefined
మీరా జాస్మిన్ : హోమ్లీ హీరోయిన్ గా తెలుగులో మీరా జాస్మిన్ గుర్తింపు తెచ్చుకుంది. భద్ర చిత్రం మీరా జాస్మిన్ కెరీర్ లో మెమొరబుల్ మూవీ.
undefined
రీమా సేన్ : చిత్రం, బంగారం లాంటి చిత్రాలతో రీమా సేన్ గుర్తింపు తెచ్చుకుంది.
undefined
అన్షు అంబానీ : మన్మథుడు చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ లో మాయ చేసిన అన్షు అంబానీ ఆచూకీ కూడా అభిమానులకు ప్రశ్నార్థకమే.
undefined
కమలినీ ముఖర్జీ : ఆనంద్ లాంటి సాఫ్ట్ చిత్రాల్లో మెరిసిన కమలినీ ముఖర్జీ కూడా ప్రస్తుతం వెండితెరకు దూరంగా ఉంటోంది.
undefined
సోనియా దీప్తి : హ్యాపీడేస్ చిత్రంలో మెరిసిన సోనియా దీప్తి ఆ తర్వాత దూకుడు, మరికొన్ని చిత్రాల్లో నటించింది.
undefined
అషిమా భల్లా : చెప్పవే చిరుగాలి చిత్రంలో మెరిసిన అషిమా భల్లా సడెన్ గా తెలుగు సినిమాకు దూరమైంది.
undefined
గోపిక : నా ఆటోగ్రాఫ్ లాంటి హిట్ చిత్రంలో నటించిన గోపిక తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికి బాగా గుర్తు. కానీ ఆమె వివాహం తర్వాత సినిమాలకు దూరమయ్యారు.
undefined
click me!