మోదీ పిలుపుకు మద్దతుగా దీపాలు వెలిగించిన తారలు వీళ్లే!

First Published Apr 6, 2020, 7:23 AM IST

ప్రస్తుతం ప్రపంచమంతా ఒక్కటిగా కరోనా మహమ్మారిపై యుద్ధం చేస్తోంది. ఈ సమయంలో భారతీయులలోనే ఐఖ్యతను చాటేందుకు ప్రధాన మంత్రి మోదీ ఓ పిలుపు నిచ్చారు. ఆదివారం రాత్రి ప్రతీ ఒక్కరు తమ ఇంటి బాల్కనీ దీపాలు వెలిగించాలని కోరారు. ఈ పిలుపుకు అనూహ్య స్పందన వచ్చింది. ప్రతీ భారతీయుడు తమ బాధ్యతగా భావించి దీపాలు వెలిగించారు. రాజకీయ సినీ ప్రముఖులు కూడా మేము సైతం అంటూ ముందుకు వచ్చారు. అలా దీపాలు వెలిగించి అభిమానులకు మరింత స్ఫూర్తి నిచ్చిన సినీ తారలు వీళ్లే.!

రజనీకాంత్‌
undefined
మెగాస్టార్ చిరంజీవి
undefined
మహేష్ బాబు
undefined
అక్కినేని ఫ్యామిలీ
undefined
అల్లు ఫ్యామిలీ
undefined
విక్టరీ వెంకటేష్‌
undefined
కృష్ణం రాజు
undefined
మోహన్ బాబు
undefined
పూజా హెగ్డే
undefined
తమన్నా భాటియా
undefined
పాయల్‌రాజ్‌పుత్‌
undefined
ఈషా రెబ్బా
undefined
కత్రినా కైఫ్‌
undefined
గోపీచంద్‌
undefined
దర్శకుడు శ్రీనువైట్ల
undefined
జీవితా రాజశేఖర్‌
undefined
శ్రీకాంత్‌
undefined
వెంకటేష్‌
undefined
మంచు విష్ణు
undefined
రాఘవా లారెన్స్‌
undefined
బోయపాటి శ్రీను
undefined
కార్తికేయ
undefined
click me!