మాచర్ల దాడి: డిజిపి కార్యాలయానికి చంద్రబాబు పాదయాత్ర, రోడ్డుపైనే నిరసన (ఫోటోలు)

First Published Mar 11, 2020, 9:30 PM IST

మాచర్లలో ఇవాళ చోటుచేసుకున్న ఘటనపై టిడిపి అధినేత చంద్రబాబు సీరియస్ గా స్పందించారు. టిడిపి మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలపై జరిగిన దాడిని ఖండిస్తూ ఆయన డిజిపికి  ఫిర్యాదు చేయడానికి పాదయాత్రగా కార్యాలయానికి వెళ్లి అక్కడ రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలియజేశారు. 

మాచర్ల దాడిలో తగిలిన గాయాలను చూపిస్తున్న బుద్దా వెంకన్న
undefined
మాచర్ల దాడిలో పగిలిపోయిన కారును పరిశీలిస్తున్న చంద్రబాబు
undefined
మాచర్ల దాడిపై ఎన్నికల కమీషనర్ కు లేఖ రాసిన చంద్రబాబు
undefined
తమపై జరిగిన దాడి గురించి చంద్రబాబుకు వివరిస్తున్న బోండా ఉమ
undefined
డిజిపి కార్యాలయానికి పాదయాత్రగా వెళుతున్న చంద్రబాబు
undefined
మాచర్ల దాడి గురించి మాట్లాడుతున్న చంద్రబాబు
undefined
మాచర్ల దాడిలో ద్వంసమైన టిడిపి నాయకుల వాహనాలను పరిశీలిస్తున్న చంద్రబాబు
undefined
మాచర్ల దాడికి నిరసనగా చంద్రబాబుతో కలిసి డిజిపి ఆఫీసుకు వెళుతున్న సిపిఐ రామకృష్ణ
undefined
దాడిలో ధ్వంసమైన వాహనాలను పరిశీలిస్తున్న చంద్రబాబు
undefined
మాచర్ల దాడిలో తనకు తగిలిన గాయాలను చంద్రబాబుకు చూపిస్తున్న బుద్దా వెంకన్న
undefined
మాచర్ల దాడిలో ధ్వంసమైన టిడిపి నాయకుల కారు వెనుకభాగం
undefined
ధ్వంసమైన కారును పరిశీలిస్తున్న చంద్రబాబు
undefined
మాచర్ల దాడిలో టిడిపి నాయకుల కారుపై వేసిన రాయిని చూపిస్తున్న చంద్రబాబు
undefined
click me!