పంజాబ్కి పట్టిన దరిద్రం ఏంటి... KKRvsKXIP మ్యాచ్పై ఫన్నీ మీమ్స్...
First Published Oct 10, 2020, 8:39 PM ISTIPL 2020 సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టును పరాజయాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఢిల్లీతో జరిగిన మొదటి మ్యాచ్లో సూపర్ ఓవర్లో ఓడిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్, నేటి మ్యాచ్లో కోల్కత్తా నైట్రైడర్స్ మ్యాచ్లో జరిగిన ఉత్కంఠ మ్యాచ్లో 2 పరుగుల తేడాతో ఓడింది. గెలవాల్సిన మ్యాచ్లో చేజేతులా ఓడిన పంజాబ్పై ఫన్నీ మీమ్స్ పేలుతున్నాయి..