రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘విరాట్ కోహ్లి ఇప్పటికే భారత్ కు కెప్టెన్ గా చేశాడు. ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్ గాఉన్నాడు. అయితే తర్వాత ఐపీఎల్ సీజన్ లో భావి భారత కెప్టెన్ గా నిరూపించుకునేందుకు చక్కటి అవకాశం. ప్రస్తుతం ఐపీఎల్ లో వివిధ జట్లకు కెప్టెన్ గా ఉన్న రిషభ్ పంత్, కెఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ లు భారత జట్టుకు భావి సారథులుగా కనబడుతున్నారు.