Published : Feb 27, 2020, 02:58 PM ISTUpdated : Feb 27, 2020, 03:10 PM IST
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఐపీఎల్ 2020 మార్చి 29 నుంచి ఆరంభం కానుంది. గతేడాది విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్, రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.