గతనెలలో భారత మహిళల జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా మూడో వన్డేలో టీమిండియా స్పిన్నర్ దీప్తి శర్మ.. ఇంగ్లీష్ బ్యాటర్ చార్లీ డీన్ ను నాన్ స్ట్రైకర్ ఎండ్ లో రనౌట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ క్రికెటర్లు, అక్కడి మీడియా.. మిగతా పనులన్నీ పక్కనబెట్టి ఇదొక్కటే పని అన్నట్టుగా విశ్లేషణలు, విమర్శలు చేస్తూ దీప్తిని, ఇండియాను బద్నాం చేసే కార్యక్రమం పెట్టుకున్నారు.