కరోనా కేసుల్లో భారత్ రికార్డ్... ప్రపంచంలోనే రెండో స్థానం

Arun Kumar P   | Asianet News
Published : Sep 07, 2020, 06:46 PM IST

కరోనా మహమ్మారి భారత్ ని పట్టిపీడిస్తోంది. దేశంలో వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరిగిపోయి ప్రమాదకరస్థాయికి చేరుకుంది. పాజిటివ్ కేసుల పరంగా నేటితో ‌ ప్రపంచంలో రెండో స్థానానికి చేరింది .గ‌డిచిన 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో 90 వేల 802 కేసులు న‌మోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 42 ల‌క్ష‌ల 4 వేల 641కి చేరింది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా కేసుల్లో రెండో స్థానంలో కొనసాగుతూ వ‌చ్చిన‌ బ్రెజిల్‌ను.. ఇండియా ఇవాళ దాటేసింది. ప్ర‌స్తుతం బ్రెజిల్‌లో 41.37 ల‌క్ష‌ల కేసులు ఉండ‌గా..ఇండియా కేసులు 42 ల‌క్ష‌లు దాట‌డంతో ఈ రికార్డ్‌ను న‌మోదు చేసింది.

PREV
కరోనా కేసుల్లో భారత్ రికార్డ్... ప్రపంచంలోనే రెండో స్థానం

cartoon punch 

cartoon punch 

click me!

Recommended Stories