తస్మాత్ జాగ్రత్త... స్మార్ట్ ఫోన్ స్క్రీన్లపైనా కరోనా

Arun Kumar Pour own | Published : Feb 24, 2021 1:39 PM

హైదరాబాద్; కరోనా మహమ్మారి స్మార్ట్ ఫోన్లను కూడా విడిచిపెట్టడం లేదు. స్మార్ట్ ఫోన్ స్రీన్లపై కూడా ఈ కరోనా వైరస్ తిష్టవేస్తున్నట్లు తాజా పరిశోదనల్లో తేలింది. కాబట్టి ఫోన్లను ఎక్కువగా ఉపయోగించేవారు తస్మాత్ జాగ్రత్త.  

తస్మాత్ జాగ్రత్త... స్మార్ట్ ఫోన్ స్క్రీన్లపైనా కరోనా

corona

corona

click me!