కార్టూన్ పంచ్: ఆసిస్ జట్టును కంగారెత్తించిన టీమిండియా

First Published Jan 20, 2021, 6:36 PM IST

ఆస్ట్రేలియాను సొంతగడ్డపై మట్టి కరిపించిన భారత జట్టు ఐసీసీ వరల్డ్‌ టెస్టు చాంపియన్‌ షిప్‌లో అగ్రస్థానంలో నిలిచింది. గబ్బా టెస్టులో విజయంతో 430 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ ప్లేస్‌ కొట్టేసింది.

cartoon punch

ఆస్ట్రేలియాను సొంతగడ్డపై మట్టి కరిపించిన భారత జట్టు ఐసీసీ వరల్డ్‌ టెస్టు చాంపియన్‌ షిప్‌లో అగ్రస్థానంలో నిలిచింది. గబ్బా టెస్టులో విజయంతో 430 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ ప్లేస్‌ కొట్టేసింది.

click me!