ఎంత నడిచినా ఎన్నికల్లేవ్ ... హుజురాబాద్ ఉపఎన్నికపై కరోనా ఎఫెక్ట్

First Published Sep 6, 2021, 2:42 PM IST

హైదరాబాద్: తెలంగాణలో హుజురాబాద్ తో సహా పలు రాష్ట్రాల్లో జరగాల్సిన ఉపఎన్నికలపై కరోనా ఎఫెక్ట్ పడింది. కేవలం పశ్చిమ బెంగాల్, ఒడిషా రాష్ట్రాలు మాత్రమే ఉపఎన్నికలు నిర్వహించడానికి సిద్దంగా వున్నట్లు తెలపడంతో ఆ రాష్ట్రాల్లో మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. మిగతా రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహణకు ఈసీ ఎలాంటి ప్రకటన చేయలేదు. 

హైదరాబాద్: తెలంగాణలో హుజురాబాద్ తో సహా పలు రాష్ట్రాల్లో జరగాల్సిన ఉపఎన్నికలపై కరోనా ఎఫెక్ట్ పడింది. కేవలం పశ్చిమ బెంగాల్, ఒడిషా రాష్ట్రాలు మాత్రమే ఉపఎన్నికలు నిర్వహించడానికి సిద్దంగా వున్నట్లు తెలపడంతో ఆ రాష్ట్రాల్లో మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. మిగతా రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహణకు ఈసీ ఎలాంటి ప్రకటన చేయలేదు. 

click me!