గవర్నమెంట్ స్కూలుకే ఎసరు..?

Siva Kodati |  
Published : Sep 10, 2022, 10:25 PM IST

గవర్నమెంట్ స్కూలుకే ఎసరు..?

PREV
గవర్నమెంట్ స్కూలుకే ఎసరు..?
cartoon

నంద్యాల జిల్లా పాణ్యానికి చెందిన వైసీపీ నేత ఒకరు వివాదంలో చిక్కుకున్నారు. స్థానిక ఇందిరా నగర్‌లోని చెంచు గిరిజన విద్యార్ధుల కోసం ప్రభుత్వం 2013లో రూ.5.30 లక్షలతో ప్రభుత్వం పాఠశాలను నిర్మించింది. అయితే విద్యార్ధుల హాజరు లేకపోవడంతో దానిని మూసివేయడమే కాకుండా .. పిల్లలను మరో స్కూల్‌కి తరలించారు. 

click me!

Recommended Stories