కార్టూన్ పంచ్: దుబ్బాక ఉపఎన్నికల్లో భారీ నగదు

Arun Kumar P   | Asianet News
Published : Nov 03, 2020, 07:45 AM IST

సిద్దిపేట: టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాలమృతితో దుబ్బాకలో ఉపఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సిట్టింగ్ సీట్ కోసం టీఆర్ఎస్, అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బిజెపి, కాంగ్రెస్ పార్టీలు విశ్వప్రయత్నం చేస్తున్నాయి. దీంతో దుబ్బాకలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు ఓటర్లను మభ్య పెట్టేందుకు భారీగా నగదును సిద్దం చేసుకోగా పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతున్నాయి. ఇప్పటికే కోట్లల్లో నగదును పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. 

PREV
కార్టూన్ పంచ్: దుబ్బాక ఉపఎన్నికల్లో భారీ నగదు

dubbaka

dubbaka

click me!

Recommended Stories