ఇండియాలో కరోనా సెకండ్ వేవ్... 50వేలకు చేరువలో పాజటివ్ కేసులు

Published : Mar 22, 2021, 06:01 PM IST

న్యూడిల్లీ: దేశంలో రోజురోజుకు కరోనా మహమ్మారి తీవ్రత ఆందోళన కలిగిస్తోంది. రెండో దశలో కొత్త కేసులు పైపైకి ఎగబాకుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 10లక్షల పైచిలుకు మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తుండగా 50వేలకు చేరువలో పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. 

PREV
ఇండియాలో కరోనా సెకండ్ వేవ్... 50వేలకు చేరువలో పాజటివ్ కేసులు

cartoon punch

cartoon punch

click me!

Recommended Stories