ఆకాశంలో విమానాన్ని ఢీకొట్టిన పక్షి... తప్పిన పెను ప్రమాదం

First Published Sep 29, 2020, 12:14 PM IST

ముంబై: ఇటీవల దేశ ఆర్థిక రాజధానిగా పిలుచుకునే ముంబై నుండి పాలనా రాజధాని డిల్లీకి వెళుతున్న ఓ ఇండిగో విమానానికి పక్షి ఢీకొట్టిన విషయం తెలిసిందే. దీంతో విమానం వెనక్కితిరిగి మళ్లీ ముంబై విమానాశ్రయంలోనే ల్యాండయ్యింది. ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో ఎలాంటి నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
 

cartoon

ముంబై: ఇటీవల దేశ ఆర్థిక రాజధానిగా పిలుచుకునే ముంబై నుండి పాలనా రాజధాని డిల్లీకి వెళుతున్న ఓ ఇండిగో విమానానికి పక్షి ఢీకొట్టిన విషయం తెలిసిందే. దీంతో విమానం వెనక్కితిరిగి మళ్లీ ముంబై విమానాశ్రయంలోనే ల్యాండయ్యింది. ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో ఎలాంటి నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
 

click me!