ఆకాశంలో విమానాన్ని ఢీకొట్టిన పక్షి... తప్పిన పెను ప్రమాదం

Arun Kumar P   | Asianet News
Published : Sep 29, 2020, 12:14 PM IST

ముంబై: ఇటీవల దేశ ఆర్థిక రాజధానిగా పిలుచుకునే ముంబై నుండి పాలనా రాజధాని డిల్లీకి వెళుతున్న ఓ ఇండిగో విమానానికి పక్షి ఢీకొట్టిన విషయం తెలిసిందే. దీంతో విమానం వెనక్కితిరిగి మళ్లీ ముంబై విమానాశ్రయంలోనే ల్యాండయ్యింది. ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో ఎలాంటి నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.  

PREV
ఆకాశంలో విమానాన్ని ఢీకొట్టిన పక్షి... తప్పిన పెను ప్రమాదం

cartoon

cartoon

click me!

Recommended Stories