ప్రభుత్వం గత ఏడాది ఏప్రిల్ నుండి బిఎస్ -6 ఉద్గార ప్రమాణాల వాహనాలను మాత్రమే విక్రయించాలని తెలిపింది. దీంతో స్కోడా, వోక్స్వ్యాగన్ , మారుతి సుజుకి వంటి ఇతర ఆటోమొబైల్ తయారీదారులు కూడా డీజిల్ ఇంజన్లను వారి మొత్తం శ్రేణి నుండి నిలిపివేశారు. బీఎస్ -6 ప్రమాణాలకు అనుగుణంగా డీజిల్ ఇంజిన్లను అప్గ్రేడ్ చేసే ఖర్చు చాలా ఎక్కువగా ఉన్నందున భవిష్యత్తులో వారి లైనప్లో పెట్రోల్ మోడళ్లు మాత్రమే ఉంటాయని మారుతి సుజుకి తెలిపింది. అయితే 2020 మధ్యలో మారుతి సుజుకి డీజిల్ ఇంజన్లను తిరిగి తీసుకురావడం పై అనేక నివేదికలు వచ్చాయి.
ప్రభుత్వం గత ఏడాది ఏప్రిల్ నుండి బిఎస్ -6 ఉద్గార ప్రమాణాల వాహనాలను మాత్రమే విక్రయించాలని తెలిపింది. దీంతో స్కోడా, వోక్స్వ్యాగన్ , మారుతి సుజుకి వంటి ఇతర ఆటోమొబైల్ తయారీదారులు కూడా డీజిల్ ఇంజన్లను వారి మొత్తం శ్రేణి నుండి నిలిపివేశారు. బీఎస్ -6 ప్రమాణాలకు అనుగుణంగా డీజిల్ ఇంజిన్లను అప్గ్రేడ్ చేసే ఖర్చు చాలా ఎక్కువగా ఉన్నందున భవిష్యత్తులో వారి లైనప్లో పెట్రోల్ మోడళ్లు మాత్రమే ఉంటాయని మారుతి సుజుకి తెలిపింది. అయితే 2020 మధ్యలో మారుతి సుజుకి డీజిల్ ఇంజన్లను తిరిగి తీసుకురావడం పై అనేక నివేదికలు వచ్చాయి.