4. ముంబై తేజస్ రాజధాని ఎక్స్ ప్రెస్ :
మహారాష్ట్ర రాజధాని ముంబై సెంట్రల్ నుండి న్యూడిల్లీకి నడిచే ట్రైన్ ఇది. దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన నగరాల మధ్య ప్రయాణించే రైలు కావడంతో అత్యధికమంది ప్రయాణిస్తూ వుంటారు. ఇలా గతేడాది 4,85,794 మంది ప్రయాణించగా రూ.122 కోట్ల ఆదాయం సమకూరింది.
5. దిబ్రూఘర్ రాజధాని ఎక్స్ ప్రెస్ :
అస్సాంలోని దిబ్రూఘర్ నుండి న్యూడిల్లీకి అనేక రైలు నడుస్తుంటారు. ఈ రూట్ లో నడిచే అన్నిరైళ్లు ఇంచుమించు రద్దీగానే వుంటాయి. కాబట్టి ఆదాయం కూడా అదేస్థాయిలో వస్తుంది.
దిబ్రూఘర్ రాజధాని ఎక్స్ ప్రెస్ లో గతేడాది 4,20,215 మంది ప్రయాణించారు. దీంతో రైల్వేకు రూ.116 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది.