జూల్ 1, 2025 నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. దేశంలోని అన్ని వాణిజ్య బ్యాంకులు, ప్రాథమిక (పట్టణ) సహకార బ్యాంకులు, రాష్ట్ర, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు ఈ నిబంధనలను అనుసరించాల్సి ఉంటుంది.
అయితే బ్యాంక్ అకౌంట్ జారీ చేసే విషయంలో, ఖాతాల నిర్వహణ విషయంలో కొన్ని పరిమితులు, నిబంధనలు బ్యాంకులకు నిర్ణయించే అవకాశాన్ని ఆర్బీఐ కల్పించింది. పిల్లల్లో చిన్న నాటి నుంచే ఆర్థిక క్రమశిక్షణ అలవాటవుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.