గోద్రెజ్ కనిపెట్టిన ఈ సబ్బును రవీంద్రనాథ్ ఠాగూర్ మాత్రమే కాకుండా అన్నీబెసెంట్, మహాత్మా గాంధీ వంటి మహానుభావులు కూడా ఉపయోగించారని కంపెనీ పేర్కొంది.
మహాత్మా గాంధీ నుండి ఒక చిన్న సహాయం కోరుతూ గోద్రెజ్ కంపెనీకి చెందిన ఒక పోటీదారి రాసిన లేఖకు ప్రతిస్పందనగా, గాంధీజీ "నా సోదరుడు గోద్రెజ్ను నేను చాలా గౌరవిస్తాను, మీ సంస్థ అతనికి ఏ విధంగానైనా హాని కలిగించే అవకాశం ఉంటే, నేను నీకు నా ఆశీర్వాదం ఇవ్వలేకపోతున్నందుకు చింతిస్తున్నాను." అని అన్నారు.