రాష్ట్ర స్థాయిలో విజేతలకు ప్రథమ బహుమతిగా రూ.25,000, ద్వితీయ బహుమతిగా రూ.10,000, తృతీయ బహుమతిగా రూ.5,000 అందజేస్తారు. జాతీయ స్థాయిలో విజేతలకు ప్రథమ బహుమతిగా రూ.50,000, ద్వితీయ బహుమతిగా రూ.25,000, తృతీయ బహుమతిగా రూ.10,000 బహుమతిగా అందజేస్తారు. ఉత్తర రచన పోటీలో ప్రజలు, విద్యార్థులు అందరూ పాల్గొనాలని తపాలా శాఖ కోరుతోంది.